TELANGANA

Kolan Hanmanth Reddy : ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ వాసులు గని మరియు పవన్ కుమార్ గార్లు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ముఖ్య అతిథిగా హాజరై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy inaugurated the Pramshi Food Court

You cannot copy content of this page