Kanumuri Raghurama Krishnamraju : రేవును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

TRINETHRAM NEWS
Kanumuri Raghurama Krishnamraju Deputy Speaker inaugurated the port

Kanumuri Raghurama Krishnamraju : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 26: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఆకివీడు మండలం , మందపాడు గ్రామం, ఉప్పుటేరు వద్ద ఎంపీ నిధులతో నిర్మించిన రేవును అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, మాజీ తెలుగుదేశం పార్టీ చైర్మన్ బాపిరాజుతో కలిసి ప్రారంభించారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ నిధులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top