జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, కడియం మండలం మురమండ గ్రామంలో సంక్రాంతి పండుగను, పురస్కరించుకుని, నిర్వహించన, కోడి పందాలలో భారీ ఆసక్తి నెలకొంది. పరిసర గ్రామాలా నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై పోటీలను తిలకరించారు.

ఈ కోడి పందాల్లో , నల్లూరి రామకృష్ణ, తోట విజయరామరాజు తమ కోళ్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరచి విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతిగా బుల్లెట్ బైక్ అందజేశారు. ఈ పోటీల్లో సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, యువత ప్రత్యేక ఉత్సాహం కనబరిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sankranthi Kodipunju, Nalluri Ramakrishna

You cannot copy content of this page