త్రినేత్రం న్యూస్: జనవరి 14: నెల్లూరు జిల్లా: అల్లూరు.. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరు లో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ సందర్భంగా గ్రామస్తులు రామిశెట్టి కృష్ణయ్య కుటుంబ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదంఘ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి.. ముఖ్య అతిథిగా కావలి సీనియర్ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ని ఆహ్వానించి ప్రారంభింప చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


