Mon. Mar 9th, 2026

AP High Court : చీరాలలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కేసు: ఏపీ హైకోర్టులో విచారణ

TRINETHRAM NEWS

Trinethram News : చీరాలలో ప్రభుత్వ భూములను రొయ్యల చెరువులుగా మార్చారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ అంశంపై అరోరా డెవలప్‌మెంట్‌ సొసైటీ ప్రజాహిత వాదన (పిల్‌) దాఖలు చేసింది.
చీరాలలో సుమారు 660 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రొయ్యల చెరువులుగా మార్చారని పిటిషనర్‌ తరపున న్యాయవాది రవికుమార్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తక్షణ చర్యలు తీసుకోవాలని, భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
ఈ వ్యవహారంపై కోర్టు తదుపరి విచారణ తేదీని నిర్ణయించనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government land encroachment case in Chirala

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page