ఈనెల 29న లోక్‍సభ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

TRINETHRAM NEWS

ఢిల్లీ

సుమారు వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితా వచ్చే అవకాశం

మొదటి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు మరికొందరు

మొదటి జాబితాలో ఈ దఫా లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్రమంత్రులు

తొలి జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలు ఉండే అవకాశం

ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలుగా ఉన్న నాలుగు నియోజకవర్గాలతో పాటు మరో ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం

You cannot copy content of this page

Scroll to Top