10 మంది మృతి
Trinethram News : Nov 30, 2025, తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


