Trinethram News : Jun 29, 2025, 70 ఏళ్ల డాక్టర్ను 8 రోజుల పాటు సైబర్ ముఠా డిజిటల్ అరెస్టు చేసింది. ఆమె నుంచి రూ.3 కోట్లు దోచేసింది. ముంబైకి చెందిన డాక్టర్కి సైబర్ నేరగాళ్లు టెలికం ఉద్యోగినని, క్రైం బ్రాంచ్ నుంచి అంటూ ఫోన్ చేశారు. ఆ తర్వాత మరోవ్యక్తి పోలీసు యూనిఫాంలో వైద్యురాలి భర్తతో మాట్లాడాడు. తపై వచ్చిన ఆరోపణలు నిజమని నమ్మించారు. ఆమె నుంచి రూ.3 కోట్లను సైబర్ ముఠా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుంది. మోసపోయిన ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


