
DK Shivakumar : త్రినేత్రం న్యూస్ : కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీలకతీతంగా సీనియర్ నేతలను కలిశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, బీజేపీ అగ్రనేత యెడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడలను స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కనబెట్టి, అందరి అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా డీకే ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
