- గత ఏడాది కంటే నాలుగు రెట్లు భక్తుల రద్దీ అధికం
- బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మంచి నీరు, మెడికల్ క్యాంపులు, తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
- శ్రీశైలంలో భక్తులకు ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయి.
- క్యూలైన్లల్లో ఇబ్బందులు లేకుండా శివ దీక్ష భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం.
- మహాశివరాత్రి రోజున సుమారు1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
➖జిల్లా కలెక్టర్ రాజకుమారి
Trinethram News : శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి : జిల్లా ఎస్పీ సునీల్ శోరణ్ బ్రహ్మోత్సవాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు సూచన : ఎస్పీ.. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం : ఎస్పీ… బ్రహ్మోత్సవాల రెండో రోజు క్యూలైన్ లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండలేక పోవడంతో చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయి : ఎస్పీ
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


