Trinethram News : ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చెయిన్ లాక్కెళ్లిన దుండగులు. దుండగున్ని ఆపే ప్రయత్నం చేయగా, బైక్ పై పరార్.
సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మామిండ్ల నవ్య. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు. దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


