Trinethram News : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆమెకు వివరించారు. తాము చేసిన దాడిలో పాకిస్థాన్ ఎలా ధ్వంసమైంది? ఎంత నష్టపోయింది? ఉగ్రవాదులను హతం చేసిన విషయాలను తెలియజేశారు. ఉగ్రవాదంపై త్రివిధ దళాలు పోరాడిన తీరును రాష్ట్రపతి అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


