Aadhaar : SSC కోసం “ఆధార్ ధృవీకరణ”ని అనుమతించండి

Allow “Aadhaar Verification” for SSC Trinethram News : పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించేందుకు ‘ఆధార్ వెరిఫికేషన్’ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దరఖాస్తు సమయంలో మరియు…

Bail for Kejriwal : కేజ్రీవాల్‌కు బెయిల్? జైలు? నేడు కీలక తీర్పు వెలువడనున్న సుప్రీంకోర్టు

Bail for Kejriwal? Jail? The Supreme Court will deliver a key verdict today మద్యం పాలసీ కేసులో జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడో ఆప్…

Cyber Criminals : సైబర్ నేరగాళ్లు లేరు. సైబర్ బందిపోట్లు!

No cyber criminals. Cyber ​​Bandits! Trinethram News : కృత్రిమ మేధ ఆధారిత సైబర్ క్రైమ్ నుండి పెద్ద ముప్పు.బ్యాంకు ఖాతాలు కాదు. డబ్బును జప్తు చేయాలిఇంటర్నెట్ భద్రత వ్యక్తిగత భద్రతను పోలి ఉంటుంది.మొత్తం వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి…

PM Modi : సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం

PM Modi condoles death of Sitaram Yechury Trinethram News : Sep 12, 2024 ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.…

CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూత

CPM General Secretary Sitaram Yechury (72) passed away Trinethram News : ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సీతారాం ఏచూరి.ఆగస్టు 19న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి.ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి…

Preliminary Report : తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టాలపై ప్రాధమిక నివేదిక

Preliminary report on flood losses in Telugu states Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం పై హోంమంత్రి అమిత్‌షాకు నివేదిక అందించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌. ఇటీవల ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన శివరాజ్‌సింగ్‌.…

Special Trains : దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు

24 special trains for Dussehra and Diwali Trinethram News : దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి…

నూతన పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం

New office of TDP parliamentary party in new parliament Trinethram News : ఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీకి నూతన పార్లమెంటులో నూతన కార్యాలయం కేటాయించారు. ప్రస్తుత లోక్‌సభలోని వివిధ…

CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy on his visit to Delhi Trinethram News : ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం.. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్న సీఎం.. మరోవైపు పార్టీ పెద్దలతోనూ…

Jeeva : తమిళ హీరో జీవాకు తప్పిన ప్రమాదం

A near miss for Tamil hero Jeeva Trinethram News : బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొన్న కారు ప్రమాద సమయంలో కారులో జీవా, కుటుంబసభ్యులు చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నమయూరు దగ్గర ఘటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

You cannot copy content of this page