Breaking News : బ్రేకింగ్ న్యూస్

TRINETHRAM NEWS

Trinethram News : టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు

టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జి

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు

అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా, అందుకు నిరాకరించిన హైకోర్టు

ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేయనున్న హైకోర్టు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Breaking News

You cannot copy content of this page

Scroll to Top