సర్పంచ్ బాబు రామ్ నాయక్.
దేవరకొండ డివిజన్ జనవరి 23 త్రినేత్రం న్యూస్. నెరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామానికి చెందిన 23 మంది రైతులకు ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాల మేరకు ఆ పైపులను కాచరాజూపల్లి సర్పంచ్ రామవత్ బాబు రామ్ నాయక్ అందజేసారు. సర్పంచ్ రైతుల తరుపున ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేతల హనుమంతు, వార్డ్ మెంబర్ బాలు, రామాంజనేయులు మరియు గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


