బీ ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజక వర్గ నాయకులు వడ్త్యా రమేష్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం లోని గిరిజానగర్ తండా గ్రామం లోని పర్శ తండా లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి దేవరకొండ నియోజక వర్గ బీ ఆర్ఎస్- పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులూ వడ్త్యా రమేష్ 50,000/- విరాళం ఆలయకమిటీ సబ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులూ నేనావత్ నాగార్జున నాయక్ , మాజీ వార్డ్ మెంబర్ నేనావత్ రమేష్ నాయక్, నేనావత్ హరి నాయక్ , నేనావత్ శ్రీను , నగేష్ నాయక్ , రామల్ , శ్రీకాంత్ , శ్రీను , తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


