Vaikuntha Dham Seva Sansthan : మానవత్వం పరిమళించే సేవ

TRINETHRAM NEWS

Trinethram News : రాజస్థాన్లోని ఉదయ్పుర్కు చెందిన యువ బృందం ఎవరూ చేయలేని సేవ చేస్తోంది. చనిపోయిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి సేవాతత్పరతను చాటుకుంటోంది. ఉదయ్పురని వైకుంఠ ధామ్ సేవా సంస్థాన్ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటోంది. ఇప్పటిదాకా ఈ సంస్థ.. చనిపోయిన 365 మంది పురుషులకు, 56 మంది మహిళలకు, 67 మంది పిల్లలకు అంత్యక్రియలను నిర్వహించింది. 2013 నుంచీ ఈ కార్యక్రమాలను సంస్థ చేపట్టింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A service that smells of humanity

You cannot copy content of this page

Scroll to Top