తక్షణమే మరమ్మత్తులు చేయాలి…
మండపేట మండలం ద్వారపూడి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర్లోని నాలుగు రోడ్ల కూడలిలో అత్యంత ప్రమాద భరితంగా రహదారి గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ లోడుతో క్వారీ లారీలు వెళ్లడం వలన ఈ గుంతలు ఏర్పడ్డాయని ప్రజలు వాపోతున్నారు. వస్త్ర మార్కెట్ కు వచ్చే వారు ఈ గొయ్య లో పడి గాయాల పాలు అవుతున్నారు.తక్షణమే అర్ అండ్ బి అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


