Tahsildar : డిండి మండల తహసీల్దార్ ని సన్మానించిన విలేకరులు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హన్మంతు శ్రీనివాస్ గౌడ్ కు నేడు డిండిగుండ్లపల్లి మండలపలుపత్రికవిలేఖరులు తహసీల్దార్ కు శాలువాతో సన్మానించిశుభాకాంక్షలుతెలియజేసారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జహంగీర్ (త్రినేత్రంన్యూస్),అబ్దుల్ ఖాదర్(నిజంచెపుతాం)గుమ్మకొండ సుధాకర్ ( పయనించే సూర్యుడు), ముడి శ్రీను ( నవ భారత్) ముడి లింగం (తెలంగాణ వాణి) తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dindi Mandal Tahsildar honored

You cannot copy content of this page

Scroll to Top