Train Hijack : రైలు హైజాక్‌లో మిలిటెంట్లు హతం

TRINETHRAM NEWS

Trinethram News : బలూచిస్తాన్ : పాకిస్తాన్లో రైలు హైజాక్‌ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్‌ ఆర్మీ జనరల్‌ స్పష్టం

పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృత్యువాత పడినట్లు వెల్లడి

8వ టన్నెల్ వద్ద రైలును ఆపేసి, ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న మిలిటెంట్లు

పాకిస్తాన్లో బలూచిస్తాన్ మిలిటెంట్లు ట్రెయిన్ను హైజాక్ చేసిన సంగతి తెలిసిందే….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Militants killed train hijack

You cannot copy content of this page

Scroll to Top