
MLA Presents Sarees : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో ఆ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసేన పార్టీ వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు, భారతీయ జనతా పార్టీ మహిళా మణులు ఆయనకు రాఖీలు కట్టి ఆ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాఖీ కట్టిన ప్రతి ఒక్క మహిళకు చీర, గాజులు కానుకగా అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe