
Lok Adalat : త్రినేత్రం న్యూస్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలతోపాటు హైకోర్టులోనూ చెక్ బౌన్స్ కేసులు నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుంది.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో న్యాయ స్థానాలలో విచారణలో ఉన్న కేసులు,అలాగే అప్పీలు దశలో ఉన్న చెక్ బౌన్స్ కేసులుపరిష్కరించుకోవచ్చు.లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు, దీనిపై అప్పీలు లేదు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe