PM Modi : ఉగ్రమూకను మట్టిలో కలిపేశాం

TRINETHRAM NEWS

Trinethram News : May 30, 2025, ఉగ్రమూకలను మట్టిలో కలిపేశామని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం కరకట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాక్‌లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశామన్నారు. ‘పాకిస్థాన్‌ మన మహిళల సిందూరం శక్తిని చవిచూసింది. పాక్‌ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు. మనం ఆ దేశ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టాం’ అని మోదీ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We have crushed the

You cannot copy content of this page

Scroll to Top