డిండి (గుండ్లపల్లి) ఆగస్టు16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలో చెరుకుపల్లి గ్రామములోని ప్రాథమిక పాఠశాల వేదికగా మనమంతా మనకోసం ఆధ్వర్యంలో పాఠశాలకి బ్యాటరీ ఆపరేటెడ్ పోర్టబుల్ స్పీకర్ మరియు మోటివేషనల్ కొటేషన్స్ స్టిక్కర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యా యులు ముడి శ్రీనివాసులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అడపాల శేఖర్ రెడ్డి , మనమంతా మన కోసం సభ్యులు మొహమ్మద్ వహీద్ పాషా, ముత్యాల శ్రీధర్ రెడ్డి, నక్క తిరుపతయ్య, షేక్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


