WhatsApp Image 2024 09 03 at 10.07.28
Venkaiah Naidu Rs 10 lakh aid to Telugu states
Trinethram News : Sep 03, 2024,
తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున పంపినట్లు తెలిపారు. అలాగే తన కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున, తన కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున సాయం చేసినట్లు వెల్లడింంచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
