త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎనేపల్లిలో 12 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, యాదయ్య, మనోహర్ రెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, మల్లేశం, శుభప్రద పటేల్, రాంచందర్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బైండ్ల విజయకుమార్, మాజీ జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, అంబేద్కర్, ప్రజాసంఘాలు నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


