Railway Projects : నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

TRINETHRAM NEWS

Trinethram News : రూ.12,328 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులు ఎంతో మేలు చేస్తాయని కేంద్రం స్పష్టం.. దేశల్పార్‌-హాజీపీర్‌-లూనా, వయోర్‌-లాఖ్‌పట్‌ కొత్త లైన్‌(గుజరాత్‌ 145 కి.మీ).. సికింద్రాబాద్‌(సనత్‌నగర్‌)-వాడి 3వ, 4వ లైన్‌(కర్ణాటక-తెలంగాణ 173 కి.మీ).. భాగల్పూర్‌-జమాల్‌పూర్‌ 3వ లైన్‌(బీహార్‌ 53 కి.మీ).. ఫుర్కాటింగ్‌-న్యూ టిన్సుకియా డబ్లింగ్‌(అసోం 194 కి.మీ)…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Union Cabinet approves four railway projects

You cannot copy content of this page

Scroll to Top