నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం.
Trinethram News : హాజరుకానున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు.
ఇప్పటివరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులకు ఆమోదం.
మరికొన్ని పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న అథారిటీ.
అమరావతిలో పనులకు టెండర్లు పిలవనున్న సీఆర్డీఏ.
అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఇకపై వారానికోసారి సీఆర్డీఏ అథారిటీ సమావేశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


