అనపర్తి:త్రినేత్రం న్యూస్, పెదపూడి మండలం రామేశ్వరoలో కాకినాడ క్షత్రియ పరిషత్ వారి సౌజన్యంతో విప్లవజ్యోతి, స్వాతంత్ర సమరయోధులు, మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు,విగ్రహా ఆవిష్కరణ చేసి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు,కాకినాడ క్షత్రియ పరిషత్ సభ్యులు, రామేశ్వరం గ్రామ ఎన్ డి ఏ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


