TRINETHRAM NEWS

Trinethram News : ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు.

రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.

ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App