TRINETHRAM NEWS

మూడో రోజు కొనసాగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్.

5 వికెట్ల నష్టానికి 256 ఓవర్ నైట్ స్కోరుతో మొదటి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా.