Trinethram News : NTRజిల్లా తిరువూరులో నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. YCP, TDP నేతలు తోపులాటకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని TDP ఎమ్మెల్యే, కౌన్సిలర్లు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరుపార్టీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని TDP కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో YCP సభ్యులు హైడ్రామాకు తెరలేపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


