TRINETHRAM NEWS

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్‌ ఐసెట్‌, ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రకటించింది. 

మారిన షెడ్యూల్‌ ఇలా..

● మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్‌ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్‌. 
● మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు.
● మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు.
● జూన్‌ 4, 5న జరగాల్సిన ఐసెట్‌ జూన్‌ 5, 6వ తేదీకి మార్పు……