Minister Uttam : పేదలకు మూడు రంగుల కార్డులు

ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు త్వరలోనే కొత్త రేషన్‌ కార్డుల జారీ కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే Trinethram News : మేం సన్న బియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌ దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వర్గాల(బీపీఎల్‌)కు మూడు రంగుల కార్డులు,…

SLBC టన్నెల్.. నేటి నుంచి రంగంలోకి రోబోలు

Trinethram News : Telangana : SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు. రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్…

Harish Rao : రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌసుల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు…

CM Revanth : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

Trinethram News : Mar 04, 2025, తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్…

Uttam Kumar Reddy : ఉత్తమ్ కాన్వాయ్కి ప్రమాదం

ఉత్తమ్ కాన్వాయ్కి ప్రమాదం Trinethram News : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్నగర్ నుంచి జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8…

Minister Uttam : కృష్ణానది జలవివాదంపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

కృష్ణానది జలవివాదంపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష Trinethram News : ఢిల్లీ : ఉన్నతాధికారులు, న్యాయవాదులతో ఉత్తమ్‌ సమావేశం ట్రిబ్యునల్‌కు నివేదించాల్సిన అంశాలు.. తెలంగాణ అభ్యంతరాలపై సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కృష్ణానది జలవివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం సంక్రాంతికి ముందే…

లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లి లో బహిరంగ సభ

లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లి లో బహిరంగ సభ….రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి *ప్రైవేట్ రంగంలో వేలకోట్ల పెట్టుబడులు సాధిస్తూ యువత ఉపాధి కల్పించేలా కృషి *ముఖ్యమంత్రి సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లపై…

సీఎం రేవంత్‌ను కలిసిన తుర్కియే దేశ రాయబారి

సీఎం రేవంత్‌ను కలిసిన తుర్కియే దేశ రాయబారి Trinethram News : Hyderabad : Nov 30, 2024, సీఎం రేవంత్ రెడ్డిని తుర్కియే దేశ రాయబారి ఫిరాట్ సునెల్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో…

Other Story

You cannot copy content of this page