SLBC టన్నెల్.. నేటి నుంచి రంగంలోకి రోబోలు

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు. రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాగా, గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Robots in the SLBC

You cannot copy content of this page

Scroll to Top