CPI : కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి

అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ…డిండి (గుంఫ్లపల్లి) ఏప్రిల్26 త్రినేత్రం న్యూస్కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి…అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ… కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు…

Janasena’s Tearful Tribute : జనసేన కన్నీటి నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు ప్రగాఢ సంతాపం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 27: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన…

Five Terrorists : ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

Trinethram News : పహల్‌గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి…

CPI : కాశ్మీర్ పహాల్గం పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలి

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకాచారి.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ లోని పహాల్గం లో విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు…

Free Auto Tourists : టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్

కాశ్మీర్‌లో స్థానికుల గొప్ప మనసు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్.. ఇంట్లో భోజన వసతిTrinethram News : పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భయంతో వణికిపోతున్న పర్యాటకులకు స్థానిక కాశ్మీరీలు తమకు తోచినసాయం చేస్తున్నారు. (Free auto…

TRF : ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిందే టీఆర్ఎఫ్

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’.. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పాటైంది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. అనంతరం లష్కరే తోయిబా వంటి…

Charminar : చార్మినార్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు

Trinethram News : హైదరాబాద్​ కు బ్రాండ్​ గా ఉన్న చార్మినార్​ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం ( ఏప్రిల్​ 3) న నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున మినార్​ నుంచి పెచ్చులూడి పడ్డాయి. దీంతో పర్యాటకులు…

Tribal Museum : పర్యాటకులను కనువిందు చేసే ల ట్రైబల్ మ్యూజియం

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. 24/3/2025 . పర్యాటకులకు కనువిందు చేసేలా ముస్తాబు చేస్తున్న ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల కల్చర్ తో పాటు పండగలు మరియు వారి యొక్క పూజా విధానం సంబంధించిన దేవత మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు…

కోడిపందేలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం

Trinethram News : బాపట్ల జిల్లా కోడిపందేలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు సంక్రాంతి సెలవులకు విహార యాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి దొంగతనాలు ఇతర…

అరకువేలి మండల ప్రజలందరికి పోలిసు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు

అరకువేలి మండల ప్రజలందరికి పోలిసు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అరకు లోయ/త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్: డిసెంబరు 31 డిసెంబర్ 31 న నిర్వహించుకునే వేడుకలు కు మండల ప్రజలు, పర్యాటకులు , అందరు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ…

Other Story

You cannot copy content of this page