Theft Case : కొద్దికాలంలోనే దొంగతనం కేసును చేదించిన గోదావరిఖని రెండవ పట్టణ పోలీసులు

Godavarikhani is the second town police to crack a theft case in a short period of time రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 8వ కాలనీ గల పోతన కాలనీలో పోతన విగ్రహం వద్ద తన…

ఎస్బీఐ ఏటీఎంలో రూ.30 లక్షల చోరీ

Theft of Rs.30 lakh in SBI ATM Trinethram News : 4th Aug 2024 అనంతపురం అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో…

Theft : షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం

Theft in the train coming from Shirdi to Kakinada Trinethram News : మూడు బోగీల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు.. షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన.. లాతూరు రోడ్‌ జంక్షన్‌లో ప్రయాణికుల ఆందోళన.. మూడు బోగీల్లో…

అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులు.. 2 నెలల్లో 2 ఉదంతాలు

Telugu young women committing theft in America.. 2 cases in 2 months డల్లాస్‌లోని మాసీ మాల్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు కారం మానస రెడ్డి D/O కారం రవీందర్ రెడ్డి, పులియల సింధూజా రెడ్డి…

Arrest of accused : దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్

Arrest of accused who is committing theft మే 29, రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్చోరీలకు పాల్పడుతున్న సల్పల శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. బుధవారం…

Theft Case solve 24 hours : చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులు

The police solved the theft case within 24 hours Trinethram News : కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్లో వచ్చిన కొత్తగూడెంకు చెందిన ఉపేందర్, పుష్ప దంపతుల రెండు లగేజి బ్యాగ్లు కనిపించకపోవడంతో కాచిగూడ…

ఏటీఎంలో చోరీకి యత్నం

Trinethram News : Mar 20, 2024, ఏటీఎంలో చోరీకి యత్నంకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ భగత్ సింగ్ నగర్ లోని ఎస్ బీఐ నగదు విత్ డ్రావెల్ కోసం ఏర్పాటు చేసిన ఏటీఎంలో చోరీకు…

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్…

జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ గత రాత్రి దోపిడీ కి గురైన శ్రీ దుర్గా జ్యూయలర్స్ షాపు దాదాపు నలభై లక్షల రూపాయలు మేరకు బంగారం, వెండి ఆభరణాలు దోపిడీ జరిగినట్లు వెల్లడించిన షాపు…

రాత్రి సమయంలో దొంగతనం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

Trinethram News : ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. పత్రికా ప్రకటన. తేదీ.12.01.2024. రాత్రి సమయంలో దొంగతనం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం. విజయవాడ చిట్టినగర్ కు చెందిన ఫిర్యాది భవానిపురం పోలీస్…

You cannot copy content of this page