Theft Arrested : తూర్పుగోదావరి జిల్లాలో చోరీకి పాల్పడ్డ ఐదుగురు అరెస్ట్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్,తూర్పుగోదావరి జిల్లా, కడియం,మండపేట రూరల్, రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో, చోరీ చేస్తూ ఐదుగురు వ్యక్తులు అరెస్ట్, చేసి వారి వద్దనుండి, 5.40 లక్షల విలువైన బంగారం రాగి తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా డీఎస్పీ భవ్య కిషోర్, కడియం సి ఏ వెంకటేశ్వరరావు తో కలిసి, విలేకరుల సమావేశంలో శనివారం వివరాలను వెల్లడించారు, నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

theft arrested

You cannot copy content of this page

Scroll to Top