SBI ఉద్యోగుల ఔదార్యం.. వరద బాధితుల కోసం రూ.5కోట్లు విరాళం

Generosity of SBI employees.. Donation of Rs.5 crores for flood victims Trinethram News : వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా…

SBI చైర్మన్ చల్లా నియామకాన్ని ACC ఆమోదించింది

ACC approved the appointment of SBI Chairman Challa Trinethram News : Telangana : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఈ పదవిలో…

K. Raghuramakrishna Raju : SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట

Trinethram News ఆంధ్ర ప్రదేశ్ 2nd Aug 2024 ఇండ్-భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ కేసులో ఎమ్మెల్యే కె. రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. న్యాయమూర్తి కె.వి. ఇండ్‌-భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంకు…

SBI Account Holder : ఎస్.బి.ఐ ఖాతాదారుడు కి ప్రమాద బీమా చెక్కు పంపిణీ

Disbursement of accident insurance check to SBI account holder గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.) శివాజీనగర్ బ్రాంచి అధికారులు ప్రమాదంలో మృతి చెందిన బండ శశికుమార్ కుటుంబ సభ్యులకు రూ. 10…

ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

Trinethram News : దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే…

SBI కస్టమర్లకు షాక్

Trinethram News : Mar 27, 2024, SBI కస్టమర్లకు షాక్దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం SBI డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ…

నేడు సుప్రీంకోర్టులో మరోసారి ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ

గత విచారణ సందర్భంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులోSBI కి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం…

రుద్రూర్ ఏటీఎం ధ్వంసం 25 లక్షల రూపాయల చోరీ

బస్టాండ్ సమీపంలో ఈ ఘటన కామారెడ్డి: మార్చి 14 ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంలో చోరీకి పెద్ద ఎత్తున దొంగలు పాల్పడుతున్నారు .తాజాగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రోడ్డు పక్కన గల ఎస్బిఐ ఏటీఎం…

ఎస్​బీఐ కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ సుప్రీం కోర్టు. వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ వేసిన పిటిషన్​ను పక్కన పెట్టిన…

Other Story

You cannot copy content of this page