Chigullapalli Ramesh : చెట్టు వీరిగి గాయపడ్డ వారిని పరామర్శించిన చిగుళ్లపల్లి రమేష్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు.చెట్టు విరిగి గాయపడ్డ వారిని పరామర్శించిన వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ భారీ ఈదురు గాలుల…

Gaddam Prasad Kumar : ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాత గంజిలోని చౌక ధర దుకాణం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు.…

Gaddam Prasad Kumar : జిల్లాకు అధిక నిధులు కేటాయించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్ తీసుకుంటానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మర్పల్లి మండలంలో 3.49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కల్కోడ గ్రామంలో కేసారం నుండి తొర్మామిడి వరకు…

Parliament : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు Trinethram News : Nov 25, 2024, నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు…

Assembly : ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Trinethram News : అమరావతి ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా రాష్ట్ర శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మోషేన్ రాజు తెలిపారు. మొత్తం 8 బిల్లులను మండలి ఆమోదించింది. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి…

Minister Payyavula Keshav : శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌ Trinethram News : అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం…

స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు

స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలుTrinethram News : Nov 4,2024 న్యూఢిల్లీ : వక్ఫ్‌ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ…

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం ఏర్పాటు కోసం నిరాహార…

Assembly Speaker : ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి

Telangana State Legislative Assembly Speaker was the chief guest Trinethram News : వికారాబాద్ జిల్లా : సెప్టెంబర్ 21, 2024 కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి…

Gaddam : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ని కలిసిన మున్సిపల్ RPలు

Telangana Assembly Speaker Gaddam. Municipal RPs who met Prasad Kumar Trinethram News : ఈరోజు హైద్రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వికారాబాద్ మునిసిపల్ కు సంబందించిన RP(రిసోర్స్ పర్సన్ )లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని…

Other Story

You cannot copy content of this page