IFTU : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద IFTU ధర్నా

IFTU dharna at the collector’s office in Rajanna Sirisilla district headquarters రాజన్న సిరిసిల్ల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 4000 చేయూత పథకం కింద జీవన భృతి కోసం…

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

Trinethram News : Apr 10, 2024, గంజాయి మత్తులో చిత్తవుతున్న యువతఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా భారీగా పెరుగుతోంది. దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు…

ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Trinethram News : రాజన్న జిల్లా: మార్చి 20రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలు దేరారు.…

DSP ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Trinethram News : గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి చాకచక్యంగా మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును…

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా?మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల…

మరోమారు ఆటోలో పయనించిన కేటీఆర్

పోయినసారే “గో ప్రో” కెమెరాతో దొరికిన మాజీ మంత్రి.. సిరిసిల్ల నియోజకవర్గం పర్యటనలో ఎమ్మెల్యే కేటీఆర్ దేవరాజు అనే వ్యక్తి అటో ఎక్కి ప్రయాణించారు…

బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

You cannot copy content of this page