Farmers Protesting : సాగునీరు విడుదల చేయాలని రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు

TRINETHRAM NEWS

Trinethram News : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని, కలెక్టర్ వెంటనే వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతులు తమ యాసంగి వరి పంటల కోసం ఎగువ మానేరు నుండి సాగునీరు విడుదల చేయాలని రోడ్డుపై ధర్నా చేస్తున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers are protesting

You cannot copy content of this page

Scroll to Top