ఖమ్మం గుమ్మం ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ?

Trinethram News : హైదరాబాద్:మార్చి 06తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ…

రద్దీ ఎక్కువైంది.. సీట్లు లేవు!

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి పొన్నంతో ప్రయాణికుల మొర బస్సులు పెంచి, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని హామీ హైదరాబాద్‌, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి…

ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.

Trinethram News : ఢిల్లీ 195 సీట్లతో తొలి జాబితా. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ. తొలి జాబితాలో 28 మంది మహిళలు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు. తొలి జాబితాలో 57…

టీడీపీ-జనసేన కూటమితో పొత్తు

పోటీ చేసే స్థానాలపై నేడు క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ 5 ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అనుకున్నట్లుగా పొత్తు కుదిరితే టీడీపీ-జనసేనతో కలిసి కమల దళం కూడా ప్రచార రంగంలోకి…

నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి: హరిరామజోగయ్య

టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న హరిరామజోగయ్య ఇప్పటికే ఓసారి లేఖ నాకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు అంటూ పవన్ ఫైర్ మరోసారి లేఖాస్త్రం సంధించిన హరిరామజోగయ్య

చిక్కు ముడి విప్పని బిజేపి

బీజేపీ పిలుపు కోసం టిడిపి జన సేన ఎదురుచూస్తున్నాయి. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీలకు బీజేపీ వ్యవహరం తలనొప్పిగా మారింది. ఇంతకు కూటమితో పొత్తు బీజేపీ ఇష్టం…

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే.. 70-80 మంది ఎంపీలకు సీటు కష్టమే! ‘నమో యాప్’ ద్వారా అట్టడుగు స్థాయిలో జనాభిప్రాయాలు తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం ప్రస్తుత ఎంపీ పనితీరుతో పాటు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు పాపులర్ వ్యక్తులపై జనాభిప్రాయం…

చంద్రబాబుతో నారాయణ భేటీ

మార్చి 2న చంద్రబాబు నెల్లూరు పర్యటనపై భేటీలో చర్చ. నెల్లూరులో పదికి 10 స్థానాలు గెలిచి.. క్లీన్ స్వీప్ చేస్తాం. మార్చి 2న చంద్రబాబు టూర్ లో వేమిరెడ్డి పార్టీలో చేరుతున్నారు.. జనసేనతో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారు. నెల్లూరు…

రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు పోలింగ్‌. ఏడుగురిని గెలిపించుకునే బలమే ఉన్నా 8మందిని బరిలోకి దించిన బీజేపీ. బలమున్నా మూడో అభ్యర్థిని గెలిపించుకోలేపోతున్న ఎస్పీ. ఓటింగ్‌ తర్వాత ముఖ్యమంత్రి యోగిని కలిసిన 8 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ…

Other Story

You cannot copy content of this page