MLA Adireddy Srinivas : దీపం” సిలెండరుకు డెలీవరీ చార్జీలు తీసుకోవద్దు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

త్రినేత్రం న్యూస్: ఐవిఆర్ఎస్ ద్వారా రాజమండ్రి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కార్మిక చట్టాల‌ప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయిస్తాం. నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం…

Pensioners : మరణించిన పెన్షన్ దారులకు భాగస్వామికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య మరణాలు జరిగిన పురుష పెన్షనర్ల భాగస్వాములకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 3408 రాజమహేంద్రవరం : 01.12.2023 నుండి 31.10.2024 వరకు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి లకు ఎన్టీఆర్ భరోసా…

రాజమండ్రి ఎంపీ కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాజమండ్రి ఎంపీ. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని, మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో ఎంపీ నివాసంలో పురందేశ్వరిని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిజెపిని రాష్ట్రస్థాయిలో…

జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి

బోగస్ మస్తర్ లతో అవనీతి ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలిఎండలు తీవ్ర దృష్ట్యా పనులు వద్ద మజ్జిగ ఇవ్వండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు Trinethram News : రాజమండ్రి…

Waqf Act : వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి

రాజమహేంద్రవరం : రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరం లో ఉన్న అన్ని మసీదులలోని ముస్లిం యువకులు…

P Prashanthi : ఇసుక సరఫరా విధానం ఏజెన్సీస్ జవాబుదారీతనం కలిగి ఉండాలి

ఐవిఆర్ఎస్ ద్వారా వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నాం ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి రానున్న వర్షాకాలం దృష్ట్యా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంచాలి Trinethram News : రాజమహేంద్రవరం :…

CPI : 17 న సీపీఐ రాష్ట్ర నేత కె రామకృష్ణ రాజమండ్రి రాక

ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ స్థలాలలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి మున్సిపాలిటీ స్థలాలపై భూకబ్జాదారుల కన్ను సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శ Trinethram News : రాజమహేంద్రవరం ఏప్రిల్ 7 : రాజమండ్రి నగర పరిధిలో కొన్ని ప్రాంతాలలో…

బాయ్స్ హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వీసీ

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని మెన్ హాస్టల్ ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్. రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయంలో విసి ఆచార్య ప్రసన్నశ్రీ ని కలిసిన కేంద్ర కారాగారం…

Autowala App : ఆటో కార్మికుల కోసం ఆటోవాలా యాప్ ప్రారంభం

జిల్లాలో ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఏఐటీయూసీ ప్రత్యక్షం యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధుTrinethram News : రాజమండ్రి, మార్చి 11: నిత్యం రోడ్ మీద ప్రయాణించే ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు…

EVMs : ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే విజయం

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే రుజువు చేశాయి రాజమండ్రి పెద్ద ముత్తయిదువులా మాట్లాడే పారాచ్యూట్ లీడర్ భరత్ ఇది తెలుసుకోవాలి 2029 ఎన్నికల్లో కూటమికి రాజమండ్రి సిటీలో 83 వేల మెజారిటీ వస్తుంది పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పని భరత్…

Other Story

You cannot copy content of this page