New Weapons : నూతన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Trinethram News : న్యూ ఢిల్లీ : రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం…

భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక హృదయ పూర్వకధన్యవాదాలు

At కృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్. డిండి (గుండ్ల పల్లి) మార్చి 21 త్రినేత్రం న్యూస్.గద్వాల్ డోర్నకల్ మధ్య రైల్వే అంచనా 5,330 కోట్లు . గద్వాల్ -డోర్నకల్ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది, రైల్వే లైన్ భూసేకరణకు…

Coal Production : బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్‌

Trinethram News : బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. “1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన…

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం

Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో JNPA…

CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.…

PM Modi : మే నెలలో సింహాల గణన

Trinethram News : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గుజరాత్ లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాటిక్ సింహాల జనాభా గణన ఈ ఏడాది మేలో…

PM Modi : సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్‌ దివ్యక్షేత్రాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన…

PM Modi : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

Trinethram News : Feb 27, 2025,కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘గత…

Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.o లో మోదీ కీలక వ్యాఖ్యలు

Trinethram News : అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో అసోం రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఆరేళ్ల బీజేపీ పాలనలో అసోం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందన్నారు. ఆ విధంగా…

Other Story

You cannot copy content of this page