Former Minister Kothapalli : పర్యటన ను విజయవంతం చేద్దాం

తేదీ : 28/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి అమరావతి పనులు ప్రారంభించేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి. జవహర్, గుడివాడ…

Shahbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని సంచలన ప్రకటన

Trinethram News : పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జమ్మూ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని, దీనిపై స్వతంత్ర, పారదర్శక…

CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం.. స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అన్నారు. పహల్గామ్‌లో…

CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : Apr 25, 2025, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మే 2న ప్రధాని…

PM in Amaravati : అమరావతిలో ప్రధాని షెడ్యూల్ ఇదే

Trinethram News : Andhra Pradesh : ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు మ. 3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు అమరావతికి వచ్చి 1.1 కి.మీ మేర…

PM Modi : పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు

వీసాలు రద్దు, సింధూ జలాలు కట్! Trinethram News : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రతపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత, విదేశాంగ…

PM Modi : ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ

కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.. Trinethram News : ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులోనే.. పహల్‌గామ్‌ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్‌ దోవల్‌ వివరణ ఇచ్చారు. దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు..…

Trump : ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్‌కు అండగా ఉంటామంటూ పిలుపు

Trinethram News : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్‌ ఈ దాడిని ఖండించారు. మృతుల…

Ambati : డైవర్షన్ పోలిటిక్స్ లో భాగంగానే కసిరెడ్డి ఐపిఎస్ ఆఫీసర్ అరెస్ట్

Trinethram News : నారా లోకేష్ పుట్టించిన Ursa Clusters కు వైజాగ్ లో 3000 కోట్ల రూపాయల ఆస్తిని 99 పైసలకు అమ్మేశారు .. దానిని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ లు అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేయడానికి ప్రధాని…

Dawoodi Bohra Community : వక్ఫ్ సవరణ చట్టంపై ప్రధాని మోదీకి దావూదీ బోహ్రా కమ్యూనిటీ కృతజ్ఞతలు!

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం ప్రధాని మోదీని కలిసిన బృంద సభ్యులు ఈ కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ…

Other Story

You cannot copy content of this page