Showroom : స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూము తగలబెట్టాడు

He burnt the showroom for not repairing the scooter Trinethram News : Karnataka : కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న…

Petrol Diesel Scam : పెట్రోల్ డీజిల్ కుంభకోణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి

Vigilance inquiry should be conducted on petrol diesel scam అవినీతికి కేరాఫ్ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం తీరుమారని పారిశుద్ద్య విభాగం అధికారులు పెట్రోల్ డీజిల్ కుంభకోణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…

బంక్ యాజమాన్యాలకు హెచ్చరిక

Warning to bunk owners కృష్ణా జిల్లా: ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం లోని హెచ్.పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

నేషనల్ హైవే రఘునాథపల్లిలో: ఘోరమైన రోడ్డు ప్రమాదం

Trinethram News : జనగామ జిల్లా:హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను అతివేగంతో వచ్చి తాకిన ఆర్టీసీ గరుడ వాహనం బస్సు టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ఒక…

ప్రతి మహిళకు ₹1000: DMK

Trinethram News : తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్…

రూ.500 కోట్ల వరకూ సబ్సిడీ.. కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేం‍ద్రం.. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి..

Trinethram News : దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే స్పీడ్‌, లుక్‌తో అదరగొడుతున్నాయి. వాటికి అనుగుణంగానే అమ్మకాలు…

పొన్నూరులో లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకులో సోమవారం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ విక్రయించటంలో తేడాలు…

దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి

Trinethram News : దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు, భౌగోళిక…

ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

Trinethram News : దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్…

సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 06హైదరాబాద్‌ సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈరోజు కారు లో మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై…

Other Story

You cannot copy content of this page