CM Chandrababu : నేడు ఒంగోలు రానున్న CM చంద్రబాబు

Trinethram News : ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ టిడిపి సీనియర్ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించి, అంతిమక్రియల్లో పాల్గొననున్న CM చంద్రబాబు నాయుడు..!! https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

TDP Leader Murder : ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

Trinethram News : ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒంగోలులోని పద్మ టవర్స్…

RGV : రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు

Trinethram News : సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ. ‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. విచారణకు హాజరు…

AP News : రూపాయలు 41 కోట్లు పలికిన గిత్త

తేదీ : 15/02/2025. ఒంగోలు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త భారీ ధర పలకడం జరిగింది. బ్రెజిల్ లో ఇటీవల మేలు జాతి పశువుల వే లం పాట నిర్వహించారు. ఈ వేలంలో…

RGV : ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరైన రాంగోపాల్ వర్మ

ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరైన రాంగోపాల్ వర్మ Trinethram News : రాంగోపాల్ వర్మ ను విచారిస్తున్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు. ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల…

RGV : నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ

నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ Trinethram News : మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గత నవంబర్లో వర్మపై కేసు నమోదు.. కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకున్న రాంగోపాల్వర్మ.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించిన…

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు

రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు Trinethram News : ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ వాట్సప్‌కి నోటీసు పంపిన రూరల్ సీఐ శ్రీకాంత్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ…

ఉత్తమ సేవలకు కృష్ణారావు కు ప్రశంశలు

ఉత్తమ సేవలకు కృష్ణారావు కు ప్రశంశలు త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం.ఒంగోలు: మార్కాపురం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి పివి కృష్ణారావుకు ఉత్తమ సామాజిక సేవకు గానూ ప్రశంసా పత్రం లభించింది. కృష్ణారావు సేవలను గుర్తించిన ప్రభుత్వం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా…

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలు తేది:22.1.2025.ఒంగోలు పట్టణం.** ఈరోజు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్…

“కందులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది”

“కందులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది” Trinethram News : ఒంగోలు : Dec 12, 2024, రైతుల నుండి ప్రభుత్వమే కందులను కొనుగోలు చేస్తుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో తన కార్యాలయం నుండి…

Other Story

You cannot copy content of this page