Accident : జిల్లాలో ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్

తేదీ : 14/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, రావూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిక్కన పార్క్ వద్ద బైకును కారు ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సరస్వతి (40),…

Mahatma Jyotirao Phule Jayanti : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కాలనీ. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉరిటి…

MLA Dagumati : విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కావలి, విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.…

MLA Dagumati : కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతు 35 వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను…

Thattaparthi Ramesh : ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి రుణపడి ఉంటాం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8: నెల్లూరు జిల్లా: కావలి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి. కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొనే వ్యక్తి అని కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట్టపర్తి రమేష్ అన్నారు స్వర్గీయ మాజీ…

అపూర్వ సోదరుని ఆత్మీయ పౌర సన్మానానికి

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8: నెల్లూరు జిల్లా :కావలి అపూర్వ సహోదరుని ఆత్మీయ పౌర సన్మానానికి సిద్ధమౌతున్న కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన బీద రవిచంద్రకు ఐకానిక్…

MLA Kavya Krishna Reddy : ఆర్యవైశ్య దిగ్గజ నేతకు సముచిత గౌరవం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8 :నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులతో పట్టణ నడిబొడ్డున దివంగత గ్రంధి యానది శెట్టి కాంస్య విగ్రహ నిర్మాణం పరిపూర్ణం ఈనెల 8వ తేదీ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు అమాత్యులు,…

MLA Dagumati : కావలి పట్టణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 6 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ,దగు మాటి వెంకట కృష్ణారెడ్డి పుర ప్రజలకు వ్యాపార సోదరులకు వివిధ శాఖల అధికారులకు వారి సిబ్బందికి కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు నా మిత్రులకు…

Babu Jagajivanram : హబాబు జగజీవన్‌రాం 117వ జయంతి సందర్భం

త్రినేత్రం న్యూస్; ఏప్రిల్ 6: నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట. దేశానికి విశేష సేవలందించిన మహానాయకుడు దళితుల హక్కుల కోసం అహర్నిశలూ పోరాడిన సమానత్వ పోరాట యోధుడు భారత ఉపప్రధానిగా, రక్షణ మంత్రిగా దేశ సేవలో అద్భుతమైన పాత్ర పోషించారు 2025లో…

Seriously Injured : పదిహేను మందికి తీవ్ర గాయాలు

తేదీ : 05/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ఊరు నుండి పామూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగంకొండ మలుపు వద్ద ఆయిల్ ట్యాంకర్ ను…

Other Story

You cannot copy content of this page