బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా
బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్ భద్ర జిల్లాలో […]
బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్ భద్ర జిల్లాలో […]
పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్పై దాడికి
ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా జడ్జి అలహాబాద్: సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా మహిళా
లోక్సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఇంటర్నెట్డెస్క్: 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు
శాంసంగ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్..! శాంసంగ్ (Samsung) స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని,
Indian Army: సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్టక్: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్,
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు మృతులు కసునూరు దళం డిప్యూటీ
భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు… సెన్సెక్స్ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డ సూచీలు
ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..? స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన
You cannot copy content of this page