ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు
Delhi: ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు ఢిల్లీ: ఇండియా (INDIA) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్లో సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతుంది. […]
Delhi: ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు ఢిల్లీ: ఇండియా (INDIA) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్లో సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతుంది. […]
అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానకేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీనిని నిర్మించారు. ఆ రాష్ట్ర సీఎం
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి
NIA Raid: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు.. Jihadi terrorists Group: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు
దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి కరోనా ఖతం అనుకున్నవాళ్లకు కంగారు పుట్టించే వార్త ఇది. ఈ వైరస్ జమానా
Encounter : మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మరో ఇద్దరికి గాయాలు.. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు మృతి
పార్లమెంట్లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని ఆయన అన్నారు. అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు.
కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ అసాధారణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఎడప్పాడి దగ్గర జాతీయ
బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి Maharastra Factory Blast Today : మహారాష్ట్ర నాగ్పుర్లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది
డిల్లీ మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో
You cannot copy content of this page